తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతో శ్రీరామనవిమి వేడుకలు..
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలోని గిరిజనులు శ్రీరామనవమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉత్సవ విగ్రహాలకు బదులుగా, సండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సీతా రామ లక్ష్మణ ఆంజనేయులుగా పూజిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది, చెట్ల కొరత కారణంగా, చిత్రపటాలను ఉపయోగించి కళ్యాణం జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
