Tirumala: భూలోక వైకుంఠంగా తిరుమల.. 12 టన్నుల పుష్పాలతో ముస్తాబు.. రేపు ఉదయం 5గం. తర్వాత సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఏడుకొండలు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వామి వారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు కూడా చేసింది టీటీడీ.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
