Ashtavinayak Yatra: మహారాష్ట్రలో అష్టవినాయక క్షేత్రాలు.. ఇక్కడ ఆలయంలో 100 ఏళ్లుగా వెలుగుతున్న అఖండద్వీపం..
Ashtavinayak Yatra: వినాయకుడు హిందువులకు.. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. దీంతో మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. ఇక్కడ అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ప్రయాణం 654 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు అష్టవినాయక క్షేత్రాల గురించి తెలుసుకుందాం..
Most Read Stories