Secunderabad : దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డు.. మొట్టమొదటి సారిగా రూ.20,000 కోట్లు
దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ. 20,339.36 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు రైల్వే అధికారులు. 2022-23లో సాధించిన రూ. 18,976 కోట్ల కంటే 7 శాతం అధికంగా లెక్కలు చెబుతున్నాయి.ఈ ఆదాయం పెరుగుదలకు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన ముఖ్యమైన చర్యలు కీలకంగా ఉన్నాయి.
Most Read Stories