Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India G20 Presidency: గిర్ ఫారెస్ట్‌ని సందర్శించిన జీ20 ప్రతినిధులు.. సోమనాథ్ ఆలయంలో ప్రపంచ శాంతికోసం యజ్ఞం..

డయ్యూలో RIIG (MoES) సమావేశం రెండవ రోజున విదేశీ ప్రతినిధులు గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లోని దేవలియా లయన్ పార్క్‌ను సందర్శించారు.

Venkata Chari

|

Updated on: May 19, 2023 | 7:36 PM

డయ్యూలో RIIG (MoES) సమావేశం రెండవ రోజున విదేశీ ప్రతినిధులు గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లోని దేవలియా లయన్ పార్క్‌ను సందర్శించారు.

డయ్యూలో RIIG (MoES) సమావేశం రెండవ రోజున విదేశీ ప్రతినిధులు గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లోని దేవలియా లయన్ పార్క్‌ను సందర్శించారు.

1 / 7
గిర్ జాతీయ ఉద్యానవనం ఆఫ్రికా వెలుపల ప్రపంచంలోని ఏకైక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ సింహాలకు సహజ ఆవాసాలుగా నెలకొన్నాయి.

గిర్ జాతీయ ఉద్యానవనం ఆఫ్రికా వెలుపల ప్రపంచంలోని ఏకైక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ సింహాలకు సహజ ఆవాసాలుగా నెలకొన్నాయి.

2 / 7
30 మందికి పైగా ప్రతినిధులు పార్క్‌లో సఫారీ చేశారు. వివిధ రకాల పక్షులు, జింకలతో పాటు నక్కలు, చిరుతపులిలను కూడా వారు చూశారు. అనంతరం పార్క్ సావనీర్ దుకాణం నుంచి ప్రతినిధులు జ్ఞాపికలను అందుకున్నారు.

30 మందికి పైగా ప్రతినిధులు పార్క్‌లో సఫారీ చేశారు. వివిధ రకాల పక్షులు, జింకలతో పాటు నక్కలు, చిరుతపులిలను కూడా వారు చూశారు. అనంతరం పార్క్ సావనీర్ దుకాణం నుంచి ప్రతినిధులు జ్ఞాపికలను అందుకున్నారు.

3 / 7
అనంతరం శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

అనంతరం శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

4 / 7
దర్శనం తర్వాత ప్రతినిధులు ప్రపంచ శాంతి కోసం 'లఘు యజ్ఞం' నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతినిధులకు వీడియో ద్వారా యజ్ఞంలో ఉపయోగించాల్సిన 21 యజ్ఞ ఆహుతుల ప్రాముఖ్యతను వివరించారు.

దర్శనం తర్వాత ప్రతినిధులు ప్రపంచ శాంతి కోసం 'లఘు యజ్ఞం' నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతినిధులకు వీడియో ద్వారా యజ్ఞంలో ఉపయోగించాల్సిన 21 యజ్ఞ ఆహుతుల ప్రాముఖ్యతను వివరించారు.

5 / 7
ఒకసారి యజ్ఞంలో ఉపయోగించిన ఆహుతులను తోట ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఏ మూలకం వృధా కాకుండా చూసుకోవచ్చంట.

ఒకసారి యజ్ఞంలో ఉపయోగించిన ఆహుతులను తోట ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఏ మూలకం వృధా కాకుండా చూసుకోవచ్చంట.

6 / 7
జీ20 సమావేశం థీమ్‌ వసుధైక కుటుంబాన్ని ప్రతిధ్వనిస్తూ యజ్ఞంలో డెలిగేట్స్ పాలుపంచుకున్నారు.

జీ20 సమావేశం థీమ్‌ వసుధైక కుటుంబాన్ని ప్రతిధ్వనిస్తూ యజ్ఞంలో డెలిగేట్స్ పాలుపంచుకున్నారు.

7 / 7
Follow us
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
విదేశాల్లో సముద్ర దోసకాయలకు భారీ డిమాండ్ ధర, ఉపయోగం తెలిస్తే షాక్
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
RCBని గరీబ్ జట్టు అంటూ సెహ్వాగ్ సెటైర్!
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. సంపదలో ఎక్కువ భాగం..
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
రోహిత్ ఫామ్‌పై అంబానీ సీరియస్! అయోమయంలో MI ఫ్యాన్స్?
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!