శరవేగంగా ముస్తాబవుతున్న అయోధ్య రామమందిరం..3600 శిల్పాలు, రాళ్లపై చెక్కిన అపురూపాలు.. తాజా ఫోటోలు అద్భుతం..
అయోధ్యలో శ్రీరాముని దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మే 18 న రాళ్లపై విగ్రహాలను తయారు చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
Most Read Stories