PM Modi: కార్గిల్లో జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. వైరల్ ఫోటోస్
సోమవారం ప్రధాని మోదీ కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు.
Most Read Stories