PM Modi: బందీపూర్ టైగర్ రిజర్వును సందర్శించిన నరేంద్ర మోదీ.. సరికొత్త లుక్లో ప్రధాని.
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్లో సఫారీ ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
