Vande Bharat Express: సికింద్రాబాద్ టు తిరుపతి.. ఇక ఎనిమిదిన్నర గంటల్లోనే.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం కానున్న రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్.. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
