AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ప్రధాని మోదీపై కేరళీయుల పూల వర్షం.. కొచ్చిలో మెగా రోడ్ షో..

ప్రధాని మోదీకి కేరళలో ఘనస్వాగతం లభించింది. కొచ్చిలో భారీ రోడ్‌షో నిర్వహించారు మోదీ. కారు దిగి పాదయాత్ర చేశారు. కొచ్చిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. కేరళలో 18 శాతం జనాభా ఉన్న క్రిస్టియన్‌ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. కొచ్చిలో క్రైస్తవ మతపెద్దలతో భేటీ అవుతారు మోదీ. రెండు రోజుల పాటు మోదీ కేరళలో పర్యటిస్తారు. ప్రధాని మోదీపై స్థానికులు పూలవర్షం కురిపించారు. కొచ్చి వాటర్‌ మెట్రోను ప్రారంభిస్తారు మోదీ.

Sanjay Kasula
|

Updated on: Apr 24, 2023 | 8:07 PM

Share
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి చేరుకున్నారు. మెగా రోడ్ షో సందర్భంగా కేరళ ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. మోదీ ప్రజలకు చేయి ఊపుతూ దాదాపు కిలోమీటరు మేర రోడ్డుపై నడిచారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి చేరుకున్నారు. మెగా రోడ్ షో సందర్భంగా కేరళ ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. మోదీ ప్రజలకు చేయి ఊపుతూ దాదాపు కిలోమీటరు మేర రోడ్డుపై నడిచారు.

1 / 6
కేరళ తరహా దుస్తులు ధరించి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని కొచ్చి చేరుకున్నారు.

కేరళ తరహా దుస్తులు ధరించి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని కొచ్చి చేరుకున్నారు.

2 / 6
ప్రధాని మోదీ జుబ్బా,  బంగారు అంచుతో ధోతీ , శల్య ధరించి కేరళకు వచ్చారు.

ప్రధాని మోదీ జుబ్బా, బంగారు అంచుతో ధోతీ , శల్య ధరించి కేరళకు వచ్చారు.

3 / 6
తేవర జంక్షన్ నుంచి తేవర సేక్రెడ్ హార్ట్ కళాశాల మైదానం వరకు 1.8 కి.మీ మెగా రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

తేవర జంక్షన్ నుంచి తేవర సేక్రెడ్ హార్ట్ కళాశాల మైదానం వరకు 1.8 కి.మీ మెగా రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

4 / 6
మంగళవారం ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మంగళవారం ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

5 / 6
కేరళలో 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

కేరళలో 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

6 / 6