AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదు నదుల సంగమం ..ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కనిపించే అద్భుతం.. ఎక్కడో తెలుసా..?

ఉత్తరప్రదేశ్ లోని జలౌన్, ఇటావా సరిహద్దులో ఉన్న పంచనద్‌ ప్రాంతం ప్రకృతి ఇచ్చిన అపూర్వమైన బహుమతి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఐదు నదుల సంగమం ఇక్కడ ప్రత్యేకం. అందుకే పంచనద్‌ ప్రాంతాన్ని మహా తీర్థరాజ్ అని పిలుస్తారు.

Jyothi Gadda
|

Updated on: Jun 19, 2023 | 9:39 PM

Share
ప్రపంచంలో ఐదు నదుల సంగమం ఉన్న ఏకైక ప్రదేశం పంచనాద్‌. ఇక్కడ యమునా, చంబల్, సింధ్, పహుజ్, క్వారీ నదులు ఒక చోట కలిసి ప్రవహిస్తున్నాయి.

ప్రపంచంలో ఐదు నదుల సంగమం ఉన్న ఏకైక ప్రదేశం పంచనాద్‌. ఇక్కడ యమునా, చంబల్, సింధ్, పహుజ్, క్వారీ నదులు ఒక చోట కలిసి ప్రవహిస్తున్నాయి.

1 / 6
మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఈ పంచనద్‌ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక సంవత్సరం గడిపారని చెబుతారు.

మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఈ పంచనద్‌ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక సంవత్సరం గడిపారని చెబుతారు.

2 / 6
ఈ ఐదు నదుల సంగమాన్ని మహాతీర్థ రాజ్ సంగమం అంటారు. బుందేల్‌ఖండ్‌లోని జలౌన్‌లో ఐదు నదుల సంగమం జరుగుతుంది.

ఈ ఐదు నదుల సంగమాన్ని మహాతీర్థ రాజ్ సంగమం అంటారు. బుందేల్‌ఖండ్‌లోని జలౌన్‌లో ఐదు నదుల సంగమం జరుగుతుంది.

3 / 6
ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

4 / 6
జలౌన్ జిల్లా సరిహద్దులో పచ్నాడ్ ఒడ్డున బాబా సాహెబ్ ఆలయం, నదులకు అవతలి వైపున ఇటావా జిల్లాలో కాళేశ్వరుని ఆలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

జలౌన్ జిల్లా సరిహద్దులో పచ్నాడ్ ఒడ్డున బాబా సాహెబ్ ఆలయం, నదులకు అవతలి వైపున ఇటావా జిల్లాలో కాళేశ్వరుని ఆలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

5 / 6
ఆలయానికి సంబంధించిన కొన్ని నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక్కడ తన తపస్సులో మునిగి ఉన్న ముచ్కుంద్ మహారాజ్ తపస్సు చేస్తున్న సమయంలో ఒక గుహలో మాయమయ్యాడు. అతని శరీరం నేటికీ కనుగొనబడలేదు. ప్రస్తుతం ఆయన పాదాలకు ఆలయ ప్రాంగణంలో పూజలు జరుగుతున్నాయి.

ఆలయానికి సంబంధించిన కొన్ని నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక్కడ తన తపస్సులో మునిగి ఉన్న ముచ్కుంద్ మహారాజ్ తపస్సు చేస్తున్న సమయంలో ఒక గుహలో మాయమయ్యాడు. అతని శరీరం నేటికీ కనుగొనబడలేదు. ప్రస్తుతం ఆయన పాదాలకు ఆలయ ప్రాంగణంలో పూజలు జరుగుతున్నాయి.

6 / 6
Follow Us
అప్పుడు NTR, ఇప్పుడు విజయ్‌! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
అప్పుడు NTR, ఇప్పుడు విజయ్‌! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
ఈ టాప్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు పాన్,పెన్నులు అమ్మి..
ఈ టాప్ కమెడియన్‌ను గుర్తు పట్టారా? ఒకప్పుడు పాన్,పెన్నులు అమ్మి..
పీతలు, రొయ్యలతో పాపడ్‌ తయారీ ట్రెండింగ్‌..ఒక్క పీస్‌ ఖరీదు రూ.900
పీతలు, రొయ్యలతో పాపడ్‌ తయారీ ట్రెండింగ్‌..ఒక్క పీస్‌ ఖరీదు రూ.900
రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
రఘువరన్ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఆరు నెలలుగా తగ్గని కడుపు ఉబ్బరం.. కట్ చేస్తే..
ఆరు నెలలుగా తగ్గని కడుపు ఉబ్బరం.. కట్ చేస్తే..
శరీర వేడిని తరిమికొట్టి నిమిషాల్లో ఇమ్యూనిటీని పెంచే డ్రింక్..
శరీర వేడిని తరిమికొట్టి నిమిషాల్లో ఇమ్యూనిటీని పెంచే డ్రింక్..
సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
సీఎంగా దళపతి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
NCRTC లో ఉద్యోగాల జాతర..నెలకు రూ. 2 లక్షల జీతం పొందే సువర్ణావకాశం
NCRTC లో ఉద్యోగాల జాతర..నెలకు రూ. 2 లక్షల జీతం పొందే సువర్ణావకాశం
విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే...
విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే...
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. అధికారిక ప్రకటన