Eating Mangoes: మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే..

|

Updated on: May 26, 2021 | 6:43 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం సరికాదని వైద్యులు సూచన. మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.

మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం సరికాదని వైద్యులు సూచన. మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.

2 / 6
మామిడి తిన్న తర్వాత మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపు, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు.

మామిడి తిన్న తర్వాత మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపు, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు.

3 / 6
 మామిడి పండ్లు తీసుకున్న వెంటనే కాకరకాయ తినడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.

మామిడి పండ్లు తీసుకున్న వెంటనే కాకరకాయ తినడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.

4 / 6
మామిడి తిన్న వెంటనే శీతల పానీయాలు తాగడం కూడా హానికరమని వైద్యులు చెబుతున్నారు. మిడి పండ్లలో, శీతల పానీయాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం.

మామిడి తిన్న వెంటనే శీతల పానీయాలు తాగడం కూడా హానికరమని వైద్యులు చెబుతున్నారు. మిడి పండ్లలో, శీతల పానీయాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం.

5 / 6
మామిడి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మామిడి తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి.

మామిడి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మామిడి తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి.

6 / 6
Follow us