Netaji Jayanti: భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్నారు సుభాష్ చంద్ర బోస్ రేర్ ఫోటోలు
నేడు నేతాజీ 126వ జయంతి. ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ జయంతిని దేశ వ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా ఘనంగా జరుపుకుంటాం. తన మాటలతో ప్రతి వ్యక్తిలోనూ స్వాతంత్యం కోసం పోరాడాలనే కాంక్ష రగిలించిన వీరుడు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలి అడుక్కోవడం కాదు అనే ఆలోచన సుభాష్ చంద్ర బోస్ లో మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిలోనూ కలిగిన వ్యక్తి. ఆయనలో ఆవేశం ఎక్కువ. ప్రతి మాటా ఓ తూటాలా ఉండి.. నాటి యువతకు స్వాతంత్య్రం కోసం పోరాడేలా చేసింది.
Most Read Stories