AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango: అసలు రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలో తెలుసా? తప్పక తెలుసుకోండి..!

పండ్లలో రారాజు మామిడి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో లభించే ఈ పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ అయిపోయిన తరువాత ఇవి దొరకవు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి.

Shiva Prajapati
|

Updated on: May 25, 2023 | 2:00 PM

Share
పండ్లలో రారాజు మామిడి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో లభించే ఈ పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ అయిపోయిన తరువాత ఇవి దొరకవు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి.

పండ్లలో రారాజు మామిడి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో లభించే ఈ పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ అయిపోయిన తరువాత ఇవి దొరకవు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి.

1 / 5
మామిడి పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. శరీరం డీ హైడ్రేషన్ కు గురవకుండా వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి మామిడి కాపాడుతుంది.

మామిడి పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. శరీరం డీ హైడ్రేషన్ కు గురవకుండా వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి మామిడి కాపాడుతుంది.

2 / 5
అయితే, మామిడి పండ్లను ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. అతిగా తినడం వల్ల విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తినాలి. రోజులో ఒక తినడం వల్ల మేలు జరుగుతుంది. అది కూడా ఒక కాయను రెండు సమయాల్లో తింటే ఇంకా మేలని నిపుణులు చెబుతున్నారు.

అయితే, మామిడి పండ్లను ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. అతిగా తినడం వల్ల విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తినాలి. రోజులో ఒక తినడం వల్ల మేలు జరుగుతుంది. అది కూడా ఒక కాయను రెండు సమయాల్లో తింటే ఇంకా మేలని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
చాలా మంది పండ్లను రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారు. ఈ కారణంగా.. మామిడిపండ్లను కనీసం 2 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాతే తినాలి. మామిడిలో ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొంత మందికి మామిడిపండ్లు తినడంవల్ల ఎలర్జీ, గొంతు వాయడం జరుగుతుంటుంది. అందరూ వీటిని తిని జీర్ణం చేసుకోలేరు.

చాలా మంది పండ్లను రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారు. ఈ కారణంగా.. మామిడిపండ్లను కనీసం 2 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాతే తినాలి. మామిడిలో ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొంత మందికి మామిడిపండ్లు తినడంవల్ల ఎలర్జీ, గొంతు వాయడం జరుగుతుంటుంది. అందరూ వీటిని తిని జీర్ణం చేసుకోలేరు.

4 / 5
మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. రోజు మొత్తంమీద ఒక కాయను తినేబదులు ఆ కాయను రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిని పెంచుతుంది. షుగర్ పేషెంట్స్ దీనికి దూరంగా ఉండటం మేలు.

మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. రోజు మొత్తంమీద ఒక కాయను తినేబదులు ఆ కాయను రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిని పెంచుతుంది. షుగర్ పేషెంట్స్ దీనికి దూరంగా ఉండటం మేలు.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?