AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఉత్తర భారత్‌లో వరదల బీభత్సం.. రైల్వే సర్వీసులపై తీవ్ర ప్రభావం

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు అతలాకుతాలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హర్యాణాలో దీని తీవ్రత అధికంగా ఉంది.

Aravind B
|

Updated on: Jul 13, 2023 | 5:48 PM

Share
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు అతలాకుతాలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హర్యాణాలో దీని తీవ్రత అధికంగా ఉంది.

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు అతలాకుతాలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హర్యాణాలో దీని తీవ్రత అధికంగా ఉంది.

1 / 5
ఢిల్లీలో ఇప్పటికే యమునా నది నీటిమట్టం స్థాయి తారా స్థాయికి చేరింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రహదారులు కూడా ధ్వంసమవ్వడం కలకలం రేపుతోంది.

ఢిల్లీలో ఇప్పటికే యమునా నది నీటిమట్టం స్థాయి తారా స్థాయికి చేరింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రహదారులు కూడా ధ్వంసమవ్వడం కలకలం రేపుతోంది.

2 / 5
మరో విషయం ఏంటంటే రైలు పట్టాలపై నీళ్లు చేరగా రైలు ప్రయాణాలూ కూడా రద్దయ్యాయి. జులై 7 నుంచి 15వ తేదీ మధ్యలో 600కుపైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, అలాగే 500కుపైగా ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలపై వరదల ప్రభావం పడినట్లు రైల్వేశాఖ తెలిపింది.

మరో విషయం ఏంటంటే రైలు పట్టాలపై నీళ్లు చేరగా రైలు ప్రయాణాలూ కూడా రద్దయ్యాయి. జులై 7 నుంచి 15వ తేదీ మధ్యలో 600కుపైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, అలాగే 500కుపైగా ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలపై వరదల ప్రభావం పడినట్లు రైల్వేశాఖ తెలిపింది.

3 / 5

తొమ్మిది రోజుల్లో దాదాపు 300 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కావడం గమనార్హం. అలాగే 191 రైళ్లను దారి మళ్లించామని.. 167 రైళ్ల రాకపోకలను పరిమితం చేశామని రైల్వే శాఖ తెలిపింది.

తొమ్మిది రోజుల్లో దాదాపు 300 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కావడం గమనార్హం. అలాగే 191 రైళ్లను దారి మళ్లించామని.. 167 రైళ్ల రాకపోకలను పరిమితం చేశామని రైల్వే శాఖ తెలిపింది.

4 / 5
వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా ప్రభావమైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 88 మంది చనిపోయారు. 16 మంది గల్లంతైనట్లు సమాచారం. అలాగే చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా ప్రభావమైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 88 మంది చనిపోయారు. 16 మంది గల్లంతైనట్లు సమాచారం. అలాగే చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.

5 / 5
Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..