Lion Population 2025: దేశంలో గరిష్టంగా పెరిగిన మృగరాజుల సంఖ్య.. మొత్తం ఎన్ని ఉన్నాయంటే?
దేశంలో సింహాల జనాభా మూడో వంతుకు పైగా పెరిగినట్లు గుజరాత్ అటవీ శాఖ బుధవారం (మే 21, 2025) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తాజాగా దేశంలో సింహాల సంఖ్య 891కి చేరుకుందని తెలిపింది. 2020-25 మధ్య ఐదేళ్లలో దాదాపు 32 శాతం సింహాల జనాభా పెరిగినట్లు వెల్లడించింది. వీటిల్లో ఆడ సింహాల సంఖ్య 27 శాతం పెరిగి 330కి చేరుకున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
