కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేతకు నిరసనగా స్థానికుల సంతకాల ప్రచారం..(ఫొటోస్ )
కంటోన్మెంట్ బోర్డ్ ద్వారా రోడ్లు మూసివేతకు వ్యతిరేకంగా అనేక వార్డులకు చెందిన కంటోన్మెంట్ నివాసితులు సంతకాల ప్రచారంలో చేరారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న కంటోన్మెంట్ బోర్డుపై, భారత ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో గళం విప్పిన తరుణంలో నిర్వాసితులు సంతకాల ప్రచారం చేపట్టడం కంటోన్మెంట్ బోర్డుపై నిరసనలు ఉధృతం కావడాన్ని తెలియజేస్తోంది.
Most Read Stories