పరమశివుడికి ప్రియమైన బిల్వపత్రం..ఇలా వాడితే.. సర్వ రోగాలకు సంజీవని..!
మారేడు దళం.. బిల్వ పత్రం.. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైనది. పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే..చెంబుడు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలని భక్తుల విశ్వాసం. ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే ఈ మారేడు దళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
