Urad Dal: మినపప్పుతో ఎంత ఆరోగ్యమో తెలుసా..? మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్..!
మినపప్పు.. ఇడ్లీలు, దోసెలు, వడలు వంటి అల్పాహారాల తయారీలో ఈ పప్పు చాలా ప్రధానమైనది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో మినపప్పును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతేకాదు.. కొన్నిరకాల జబ్బుల బారీన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపప్పుతోచేసిన వంటకాలు ఎక్కువగా తినిపించాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మినపప్పులో రుచితోపాటు ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
