AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం వండటానికి ముందు బియ్యం ఎందుకు కడగాలో తెలుసా..? దీని వెనుక సైన్టిఫిక్ రీజన్ ఇదే..!

అన్నం వండేముందు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాతే మళ్లీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు కడగాలో తెలుసా..? బియ్యం కడగకుండా అన్నం వండుకుంటే ఏమవుతుంది.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 03, 2023 | 9:26 AM

Share
మనం మన ఆహారంలో బియ్యం ఎక్కువగా తీసుకుంటాం. భోజన ప్రియులకు అన్నం లేని భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. అన్నం వండటానికి ముందు బియ్యం బాగా కడుగుతారు. బియ్యం కడగడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

మనం మన ఆహారంలో బియ్యం ఎక్కువగా తీసుకుంటాం. భోజన ప్రియులకు అన్నం లేని భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. అన్నం వండటానికి ముందు బియ్యం బాగా కడుగుతారు. బియ్యం కడగడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

1 / 5
బియ్యంలో అనేక రకాలు ఉన్నాయి. గ్లూటినస్ రైస్, మీడియం రైస్, జాస్మిన్ రైస్ మొదలైనవి. కొన్ని బియ్యం అంటుకునే పొరను కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఈ జిగట వంట సమయంలో విడుదలయ్యే 'అమిలోపాక్టెన్' కారణంగా వస్తుంది.

బియ్యంలో అనేక రకాలు ఉన్నాయి. గ్లూటినస్ రైస్, మీడియం రైస్, జాస్మిన్ రైస్ మొదలైనవి. కొన్ని బియ్యం అంటుకునే పొరను కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఈ జిగట వంట సమయంలో విడుదలయ్యే 'అమిలోపాక్టెన్' కారణంగా వస్తుంది.

2 / 5
బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది పాక్షికంగా కూడా నిజం అయినప్పటికీ, బియ్యంలో దుమ్ము, ధూళితో పాటు కొద్ది మొత్తంలో మెటల్ పౌడర్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, బియ్యాన్ని కడగడం వల్ల 90% క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది.

బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది పాక్షికంగా కూడా నిజం అయినప్పటికీ, బియ్యంలో దుమ్ము, ధూళితో పాటు కొద్ది మొత్తంలో మెటల్ పౌడర్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, బియ్యాన్ని కడగడం వల్ల 90% క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది.

3 / 5
ప్రస్తుత ఆధునిక యుగంలో బియ్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యం లోపల అనేక రకాల మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయి.  అయితే బియ్యం వండే ముందు కడిగితే 40 శాతం మైక్రోప్లాస్టిక్‌లు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుత ఆధునిక యుగంలో బియ్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యం లోపల అనేక రకాల మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయి. అయితే బియ్యం వండే ముందు కడిగితే 40 శాతం మైక్రోప్లాస్టిక్‌లు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

4 / 5
బియ్యాన్ని కడగడం వల్ల రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యాన్ని అతిగా కడిగినప్పటికీ అది ప్రమాదకరమన్నారు.

బియ్యాన్ని కడగడం వల్ల రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యాన్ని అతిగా కడిగినప్పటికీ అది ప్రమాదకరమన్నారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?