టీతో పాటు బిస్కెట్లు తినే అలవాటుందా..? ఈ విషయాలు తెలిస్తే.. వామ్మో..
టీతో బిస్కెట్లు తినడం అనేది కామన్.. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు టీతో వివిధ రకాల స్నాక్స్ను తింటూ ఆనందిస్తారు. ఇందులో మైదా, గోధుమపిండి.. ఇలా పలు రకాల పిండి బిస్కెట్లు ప్రముఖంగా ఉంటాయి. అయితే.. మైదాతో చేసిన బిస్కెట్లు మంచి రుచిని కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య పరంగా చాలా ప్రతికూలతలు ఉన్నాయి.
Most Read Stories