Team India: నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో విరాట్, రాహుల్ మోసం చేశారా? బీసీసీఐపై విమర్శలు గుప్పించిన గవాస్కర్
Sunil Gavaskar Key Comments: క్రికెటర్లందరూ దేశవాళీ మ్యాచ్లు ఆడడాన్ని బీసీసీఐ ఇటీవల తప్పనిసరి చేసింది. అయితే, గాయం కారణంగా రంజీ ట్రోఫీ చివరి మ్యాచ్లో ఆడకూడదని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ పెద్ద ప్రశ్న లేవనెత్తాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
