టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక స్టేట్మెంట్
Mohammed Shami Fitness Update: రాజ్ కోట్లో జరిగే మూడో టీ20ఐ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత జట్టు, సిరీస్ గెలవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. టీమిండియా స్టార్ పేసర్ రాజ్ కోట్ మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
