Team India: 10 ఏళ్ల తర్వాత దేశవాళీకి తిరిగొచ్చిన టీమిండియా కెప్టెన్.. ఆ సీస్ రిపీటయ్యేనా?
Team India: న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ల పరాజయాల తర్వాత బీసీసీఐ ఇప్పుడు రంజీ టోర్నీ ఆడాల్సిందిగా టీమిండియా ఆటగాళ్లను ఆదేశించింది. దీని ప్రకారం జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ టోర్నీ 2వ రౌండ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా కొందరు ఆటగాళ్లు పోటీపడాలని నిర్ణయించుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
