టీమిండియా ఛీ కొట్టింది.. కట్చేస్తే.. దేశవాళీ క్రికెట్లో సరికొత్త చరిత్రతో సెలెక్టర్లకు బిగ్ షాక్
Karun Nair Records: విజయ్ హజారే టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన కరుణ్ నాయర్ నేతృత్వంలోని విదర్భ జట్టు 312 పరుగులకే ఆలౌటైంది. తన జట్టు పరాజయం పాలైనప్పటికీ కరుణ్ నాయర్ ప్రత్యేక రికార్డు సాధించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
