Team India: ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన బీసీసీఐ.. పంత్, జైస్వాల్ మధ్య భారీ పోరే జరగనుందా?
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్ లో టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ మారడం దాదాపు ఖాయం. టీమిండియా తరపున నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు కెప్టెన్, వైస్ కెప్టెన్స్ చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించగా, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ లేదా యశవ్ జైస్వాల్ను పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చర్చించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
