IPL 2024: ఓటమిలోనూ ప్రపంచ రికార్డ్‌ సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అదేంటంటే?

IPL 2024: IPL 2024 36వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బెంగళూరు జట్టు ఇప్పుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

|

Updated on: Apr 22, 2024 | 10:12 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

1 / 5
ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆర్సీబీ జట్టు ధీటైన పోరాటాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా చివరి బంతికి RCB జట్టుకు 2 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో లాకీ ఫెర్గూసన్ 2వ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో RCB 1 పరుగు తేడాతో నిరాశాజనక ఓటమిని చవిచూసింది.

ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆర్సీబీ జట్టు ధీటైన పోరాటాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా చివరి బంతికి RCB జట్టుకు 2 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో లాకీ ఫెర్గూసన్ 2వ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో RCB 1 పరుగు తేడాతో నిరాశాజనక ఓటమిని చవిచూసింది.

2 / 5
ఈ షాకింగ్ ఓటమితో ఆర్సీబీ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు చివరి బంతికి ఆలౌట్ అయింది. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో ఆలౌట్‌ అయిన సమయంలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

ఈ షాకింగ్ ఓటమితో ఆర్సీబీ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు చివరి బంతికి ఆలౌట్ అయింది. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో ఆలౌట్‌ అయిన సమయంలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

3 / 5
దీనికి ముందు, ఆల్ అవుట్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉంది. 2018లో, నెగాంబో CC జట్టుపై 218 పరుగులు చేయడం ద్వారా SL ఆర్మీ T20 క్రికెట్‌లో ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది.

దీనికి ముందు, ఆల్ అవుట్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉంది. 2018లో, నెగాంబో CC జట్టుపై 218 పరుగులు చేయడం ద్వారా SL ఆర్మీ T20 క్రికెట్‌లో ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది.

4 / 5
ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 221 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో టీ20 క్రికెట్‌లో ఆలౌట్‌తో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది.

ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 221 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో టీ20 క్రికెట్‌లో ఆలౌట్‌తో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది.

5 / 5
Follow us
Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..