IPL 2024: గుజరాత్పై ఘోర పరాజయం.. కట్చేస్తే.. సంజూ శాంసన్కు భారీ జరిమానా..!
IPL 2024: ఐపీఎల్ 2024 22వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి మూడో లీగ్ టైటిల్ను గెలుచుకుంది. లీగ్లో అజేయంగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్కు కూడా తొలి ఓటమి ఎదురైంది. రాజస్థాన్ ఇచ్చిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టైటాన్స్ చివరి ఐదు ఓవర్లలో 30 బంతుల్లో 73 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 20వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ బాది జట్టును విజయం అంచున చేర్చాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
