IPL 2024: 65 సిక్స్లు, 53 ఫోర్లు.. ఇదేం ఊచకోత సామీ.. 42 ఏళ్లలోనూ జోరు ఏమాత్రం తగ్గేలేదుగా..
MS Dhoni In The 20th Over In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) చరిత్రలో మహేంద్ర సింగ్ చివరి ఓవర్లో మొత్తం 313 బంతులు ఎదుర్కొన్నాడు. ఈసారి MSD బ్యాట్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 65. అలాగే ఐపీఎల్లో చివరి ఓవర్లలో ధోనీ 772 పరుగులు చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
