AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్.. టీ20 క్రికెట్‌లోనే స్పెషల్ రికార్డ్..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 39వ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత జట్టు పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టడం కూడా విశేషం. CSK నెలకొల్పిన సరికొత్త రికార్డు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari
|

Updated on: Apr 24, 2024 | 11:01 AM

Share
ఐపీఎల్ (ఐపీఎల్ 2024) 39వ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమిండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అది కూడా 200+ స్కోర్ చేయడం విశేషం.

ఐపీఎల్ (ఐపీఎల్ 2024) 39వ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమిండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అది కూడా 200+ స్కోర్ చేయడం విశేషం.

1 / 5
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108) అజేయ సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108) అజేయ సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

2 / 5
టీ20 క్రికెట్‌లో 200కి పైగా పరుగులు చేసిన టీమిండియా రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ బద్దలు కొట్టడం విశేషం. అంటే టీ20 క్రికెట్‌లో భారత జట్టు 32 సార్లు 200+ స్కోర్లు సాధించి రికార్డు సృష్టించింది. కానీ ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే మూడుసార్లు 200+ పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టగలిగింది.

టీ20 క్రికెట్‌లో 200కి పైగా పరుగులు చేసిన టీమిండియా రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ బద్దలు కొట్టడం విశేషం. అంటే టీ20 క్రికెట్‌లో భారత జట్టు 32 సార్లు 200+ స్కోర్లు సాధించి రికార్డు సృష్టించింది. కానీ ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే మూడుసార్లు 200+ పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టగలిగింది.

3 / 5
గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 206 పరుగులు చేసింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్‌పై 210 పరుగులతో టీ20 క్రికెట్‌లో 200+ 34 సార్లు స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది.

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 206 పరుగులు చేసింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్‌పై 210 పరుగులతో టీ20 క్రికెట్‌లో 200+ 34 సార్లు స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది.

4 / 5
దీంతో క్రికెట్‌లో అత్యధిక సార్లు 200కి పైగా పరుగులు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

దీంతో క్రికెట్‌లో అత్యధిక సార్లు 200కి పైగా పరుగులు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి