IPL 2025: ఆర్సీబీ తరపున ఆడతా.. కోహ్లీ చేతికి తొలి ట్రోఫీ అందిస్తా: డీపీఎల్ డేంజరస్ ప్లేయర్
Priyansh Arya: ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ప్రియాంష్ ఆర్య ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. డీపీఎల్లో 2 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా. ఇప్పుడు ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ యువ స్ట్రైకర్ ఆర్సీబీ తరపున ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
