Team India: 97 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. టీమిండియా అరుదైన ఘనత
Team India Playing XI: ఇదే వేదికపై న్యూజిలాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో మొత్తం నలుగురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగిన భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. కొత్త పిచ్పై జరుగుతున్న మ్యాచ్లో పలువురు పేసర్లు లేకపోవడం విమర్శలకు దారితీసినప్పటికీ, ఆస్ట్రేలియాను 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా భారత్ తమ ఎంపికను దాదాపుగా సమర్థించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
