BCCI: టీమిండియా కోచ్ మార్పుపై బీసీసీఐ ప్రకటన.. కీలకంగా ఆ సిరీస్ రిజల్ట్?
కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0 తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ను బీసీసీఐ సమీక్షా సమావేశానికి ఆహ్వానించింది. ఈ సమావేశంలో గంభీర్కు క్లాస్ తీసుకున్న బీసీసీఐ అధికారులు రాబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్లో మంచి ప్రదర్శన చేయాలని కోరారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
