Champions Trophy: బీసీసీఐ దెబ్బకు తలవంచిన పాక్.. హైబ్రిడ్ మోడ్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?
ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ప్రకటించబలేదు. భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లే అవకాశం లేదు. టోర్నమెంట్ హైబ్రిడ్ ఫార్మాట్లో (UAEలో భారత్ మ్యాచ్లు) నిర్వహించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయాలని పీసీబీ డిమాండ్ చేస్తుండడంతో నవంబర్ 11న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
