రోహిత్-విరాట్ ఓపెనర్లు.. టీ20 వరల్డ్కప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్.. ఆసీస్ మాజీ బౌలర్ ఎంపిక చేసిన జట్టు ఇదే
యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Most Read Stories