IPL 2024: కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు.. ఎవరో తెలుసా?
IPL 2024: ఈసారి ఐపీఎల్ మార్చి నెలాఖరులో ప్రారంభమవుతుందని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. దీనికి ముందు డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో మొత్తం 77 స్లాట్లకు బిడ్డింగ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన వెంటనే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ఐపీఎల్ ద్వారా భారత్కు చెందిన ముగ్గురు స్టార్ ప్లేయర్లు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
Most Read Stories