మధుమేహం రోగులకు సంజీవిని ఈ పండు.. ప్రతి రోజూ ఇలా తింటే ప్రయోజనాలు బోలెడు..!
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయి రోజురోజుకు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, గుండె, కళ్ళు, శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ప్రీ-డయాబెటిస్, మీరు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
