AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహం రోగులకు సంజీవిని ఈ పండు.. ప్రతి రోజూ ఇలా తింటే ప్రయోజనాలు బోలెడు..!

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయి రోజురోజుకు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, గుండె, కళ్ళు, శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ప్రీ-డయాబెటిస్, మీరు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 01, 2024 | 11:49 AM

Share
పనస పండు శరీరంలోని గ్లూకోస్‌, ఇన్సులిన్‌, గ్లెసెమిక్‌ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటుంది. పచ్చి జాక్‌ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A-C, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, పొటాషియం, రాగి మరియు మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.

పనస పండు శరీరంలోని గ్లూకోస్‌, ఇన్సులిన్‌, గ్లెసెమిక్‌ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటుంది. పచ్చి జాక్‌ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A-C, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, పొటాషియం, రాగి మరియు మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.

1 / 5
జాక్‌ఫ్రూట్ తీసుకునేటప్పుడు, అతిగా తినడం వల్ల హాని కలుగుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మీ రోజువారీ ఫైబర్ అవసరాన్ని తీర్చడానికి అర కప్పు లేదా 75 గ్రాముల జాక్‌ఫ్రూట్ తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండిన జాక్‌ఫ్రూట్ కంటే పచ్చి జాక్‌ఫ్రూట్ అంటే గింజలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ చక్కెర కంటెంట్, చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటుంది.

జాక్‌ఫ్రూట్ తీసుకునేటప్పుడు, అతిగా తినడం వల్ల హాని కలుగుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మీ రోజువారీ ఫైబర్ అవసరాన్ని తీర్చడానికి అర కప్పు లేదా 75 గ్రాముల జాక్‌ఫ్రూట్ తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండిన జాక్‌ఫ్రూట్ కంటే పచ్చి జాక్‌ఫ్రూట్ అంటే గింజలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ చక్కెర కంటెంట్, చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటుంది.

2 / 5
పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నానికి బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నానికి బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

3 / 5
పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెరలు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెరలు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

4 / 5
అమృతం అయినా సరే అతిగా తింటే విషమం అంటారు.. అందుకే ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి. పనస పండు వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

అమృతం అయినా సరే అతిగా తింటే విషమం అంటారు.. అందుకే ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి. పనస పండు వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us