Tollywood: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. ఐదు మాసాల్లో ఐదుగురు దిగ్గజాలను కోల్పోయిన కళామతల్లి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ నటనతో ప్రతిభతో వెండి తెరని కొన్ని దశాబ్దాలపాటు ఏలిన నట దిగ్గజాలను తెలుగు కళామతల్లి కోల్పోతూనే ఉంది. ఇటీవల వెండి తెర సత్యభామ మృతి చెందగా.. దర్శకుడు సాగర్ మరణించి 24 గంటలు కాకముందే మరో దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది టాలీవుడ్.
Most Read Stories