Tollywood: వినాయకచవితి నుండి హనుమ్యాన్ రాక..| చెన్నై సుందరి త్రిష ఆన్ ది రోడ్..
ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన గౌతమి.. ఇప్పుడు అమ్మ పాత్రలకు పరిమితమయ్యారు. తాజాగా ఈమెకు చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. భూమి కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని తన కుమార్తె పేరు మీద రాసేందుకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆళగప్పన్ ను సంప్రదించానని..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
