Green India Challenge: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన మహాసముద్రం సినిమా యూనిట్ బృందం..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో బాగంగా తమ నూతన చిత్రం మహాసముద్రం విడుదలను పురస్కరించుకొని ఈరోజు జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో మొక్కలు నాటిన మహాసముద్రం సినిమా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావ్, డైరెక్టర్ అజయ్ భూపతి, విలక్షణ నటుడు రావు రమేష్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
