Janhvi Kapoor: ఆస్తులు అమ్మేస్తోన్న శ్రీదేవీ ఫ్యామిలీ.. తాజాగా నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్ల విక్రయం.. కారణమిదే
దివంగత నటి శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్ల పట్ట మరింత శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. జాన్వీ, ఖుషి కపూర్లను సినిమాల్లో బిజీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




