Sravanthi Chokarapu: ఆ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ యాంకరమ్మ.. ఫొటోస్ వైరల్
టీవీ ప్రోగ్రామ్స్, షోస్, ఈవెంట్లతో బిజి బిజీగా ఉంటే టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు అనూహ్యంగా ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. తాజాగా ఆమె అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రముఖ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
