Govinda: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ గోవిందుడు.. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు..
బాలీవుడ్ నటుడు గోవిందా సతీ సమేతంగా హైదరాబాద్లోని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందా, భార్య సునీత తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Most Read Stories