చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త! పెను ప్రమాదం పొంచివుంది..
ఈ రోజుల్లో చాలా మంది రోటీ, పుల్కా వంటివి ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే.. వరి అన్నంతో కలిగే సైడ్ ఎఫెక్ట్పై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. అయితే, చపాతీ, రోటీలు తయారు చేసేందుకు ఎక్కువ మంది వాటిని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చటం చేస్తున్నారు. కానీ, ఇది సరైనది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
