AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. వారికి రూ.2వేలకు బదులుగా రూ.4వేలు జమ.. మీరు అర్హులేనా..?

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు పెట్టుబడి ఖర్చులు అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు 2000 రూపాయల చొప్పున.. మూడు వాయిదాలలో అందిస్తోంది.

Shaik Madar Saheb
|

Updated on: Apr 26, 2023 | 1:30 PM

Share
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు పెట్టుబడి ఖర్చులు అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు 2000 రూపాయల చొప్పున.. మూడు వాయిదాలలో అందిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.6000 లను నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు పెట్టుబడి ఖర్చులు అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు 2000 రూపాయల చొప్పున.. మూడు వాయిదాలలో అందిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.6000 లను నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

1 / 5
పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 వాయిదాలను ప్రభుత్వం విడుదల చేసింది. చాలా మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన 14వ విడత నగదు రూ. 2000 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, కొంతమందికి రెండు వాయిదాలు కలుపుకుని రూ. 4000 లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం, 13వ విడతలో రూ.2000 అందుకోని రైతులకు 14వ విడతలో (13వ విడత కలుపుకుని) రూ.4000 వచ్చే అవకాశం ఉంది.

పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 వాయిదాలను ప్రభుత్వం విడుదల చేసింది. చాలా మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన 14వ విడత నగదు రూ. 2000 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, కొంతమందికి రెండు వాయిదాలు కలుపుకుని రూ. 4000 లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం, 13వ విడతలో రూ.2000 అందుకోని రైతులకు 14వ విడతలో (13వ విడత కలుపుకుని) రూ.4000 వచ్చే అవకాశం ఉంది.

2 / 5
చాలా మంది రైతులకు 13వ విడత డబ్బులు రాకపోవడంతో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో రైతులు తమ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసారు. ఈ రైతులకు ఇప్పుడు రూ.2000 బదులు రూ.4000 అందుతుంది.

చాలా మంది రైతులకు 13వ విడత డబ్బులు రాకపోవడంతో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో రైతులు తమ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసారు. ఈ రైతులకు ఇప్పుడు రూ.2000 బదులు రూ.4000 అందుతుంది.

3 / 5
Pm Kisanప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా రూ.2,000 విడుదల చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తుంది.

Pm Kisanప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా రూ.2,000 విడుదల చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తుంది.

4 / 5
పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొన్ని మార్గదర్శకాలతో సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. పథకం కింద, సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాలలో..రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.

పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొన్ని మార్గదర్శకాలతో సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. పథకం కింద, సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాలలో..రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.

5 / 5
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!