PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. వారికి రూ.2వేలకు బదులుగా రూ.4వేలు జమ.. మీరు అర్హులేనా..?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు పెట్టుబడి ఖర్చులు అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు 2000 రూపాయల చొప్పున.. మూడు వాయిదాలలో అందిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
