Jio Recharge Plan: జియో యూజర్లకు గుడ్న్యూస్.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ధర 50 రూపాయల కంటే తక్కువ. Airtel ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 49 యొక్క ప్లాన్తో అద్భుతమైన డేటా సదుపాయం పొందవచ్చు. జియో రూ.49 ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ టెల్కో క్రికెట్ ఆఫర్ కింద జాబితా చేసింది జియో..
Most Read Stories