New Rules in March: మార్చి 1 నుంచి మారిన నిబంధనలు.. గుడ్న్యూస్.. బ్యాడ్ న్యూస్.. ఆ గడువు పొడిగింపు
మార్చి 1వ తేదీ నుంచి పలు అంశాలలో నిబంధనలు మారాయి. మొదటి రోజే ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. మార్చి 1, 2024న ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది. ఇది కాకుండా, నెల మొదటి రోజు నిబంధనలలో మార్పు వచ్చింది. ఈ 5 నియమాల గురించి తెలుసుకుందాం...
Most Read Stories