PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తేనే పీఎం కిసాన్ 14వ విడత నగదు జమ.. లేకపోతే..
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడంతో.. సాయం అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి.. ఏడాది ఆరువేల సాయాన్ని అందిస్తూ వస్తోంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని రూ.రెండువేల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
