AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా? నిబంధనలు ఏమిటి?

రైలు నుంచి పడి మృతి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కర్ణాటకలోని చన్నపట్న రైల్వే స్టేషన్‌లో మహిళ రాంగ్ ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె భయపడి కదులుతున్న రైలు నుంచి దూకింది. అది ఆమె మరణానికి దారితీసింది. రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రమాదంలో రైల్వే..

Subhash Goud
|

Updated on: May 18, 2024 | 6:23 PM

Share
రైలు నుంచి పడి మృతి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కర్ణాటకలోని చన్నపట్న రైల్వే స్టేషన్‌లో మహిళ రాంగ్ ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె భయపడి కదులుతున్న రైలు నుంచి దూకింది. అది ఆమె మరణానికి దారితీసింది.

రైలు నుంచి పడి మృతి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కర్ణాటకలోని చన్నపట్న రైల్వే స్టేషన్‌లో మహిళ రాంగ్ ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె భయపడి కదులుతున్న రైలు నుంచి దూకింది. అది ఆమె మరణానికి దారితీసింది.

1 / 5
రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రమాదంలో రైల్వే తప్పు లేదు. ఇది ప్రమాదం కాదు. దీంతో పరిహారంపై వ్యతిరేకత వచ్చింది. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్లు 124, 124 A ప్రకారం పరిహారం మొత్తం నిర్ణయించబడింది.

రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రమాదంలో రైల్వే తప్పు లేదు. ఇది ప్రమాదం కాదు. దీంతో పరిహారంపై వ్యతిరేకత వచ్చింది. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్లు 124, 124 A ప్రకారం పరిహారం మొత్తం నిర్ణయించబడింది.

2 / 5
రైల్వే ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారంగా అందజేస్తారు. పొరపాటున మరణిస్తే రూ.1.5 లక్షలు, తీవ్ర గాయాలు అయితే 50 వేలు, చిన్నపాటి గాయాలు అయితే 5 వేలు అందజేస్తుంది రైల్వే.

రైల్వే ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారంగా అందజేస్తారు. పొరపాటున మరణిస్తే రూ.1.5 లక్షలు, తీవ్ర గాయాలు అయితే 50 వేలు, చిన్నపాటి గాయాలు అయితే 5 వేలు అందజేస్తుంది రైల్వే.

3 / 5
ప్రమాదం జరిగినప్పుడు బీమా మొత్తం కూడా ఇస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే వారసుడికి రూ.10 లక్షలు అందుతాయి.

ప్రమాదం జరిగినప్పుడు బీమా మొత్తం కూడా ఇస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే వారసుడికి రూ.10 లక్షలు అందుతాయి.

4 / 5
మొత్తం వైకల్యం ఉన్న వ్యక్తికి రూ. 10 లక్షల బీమా లభిస్తుంది. ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యం ఏర్పడితే, వ్యక్తికి బీమాగా రూ.7.5 లక్షలు ఇస్తారు. గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే రెండు లక్షల రూపాయలు ఇస్తారు.

మొత్తం వైకల్యం ఉన్న వ్యక్తికి రూ. 10 లక్షల బీమా లభిస్తుంది. ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యం ఏర్పడితే, వ్యక్తికి బీమాగా రూ.7.5 లక్షలు ఇస్తారు. గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే రెండు లక్షల రూపాయలు ఇస్తారు.

5 / 5
Follow Us
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..