Indian Railways: కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా? నిబంధనలు ఏమిటి?
రైలు నుంచి పడి మృతి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కర్ణాటకలోని చన్నపట్న రైల్వే స్టేషన్లో మహిళ రాంగ్ ట్రైన్ ఎక్కింది. అయితే ఆమె భయపడి కదులుతున్న రైలు నుంచి దూకింది. అది ఆమె మరణానికి దారితీసింది. రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రమాదంలో రైల్వే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
