AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఇదీ కొత్త బడ్జెట్ స్వరూపం.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

Narender Vaitla
|

Updated on: Feb 01, 2024 | 6:51 PM

Share
ఈ ఏడాది రక్షణ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 6.1 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు రూ. 2.78 లక్షల కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది రక్షణ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 6.1 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు రూ. 2.78 లక్షల కోట్లు కేటాయించారు.

1 / 5
ఇక ఈ ఏడాది రైల్వేకు బడ్జెట్‌లో రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే కన్జ్యూమర్ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించారు.

ఇక ఈ ఏడాది రైల్వేకు బడ్జెట్‌లో రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే కన్జ్యూమర్ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించారు.

2 / 5
ఈ ఏడాది బడ్జెట్‌లో హాం అఫైర్స్‌ శాఖకు కేంద్రం రూ. 2.03 కోట్లను కేటాయించింది. అలాగే కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌కు ఈసారి రూ. 1.68 లక్షల కోట్లను కేటాయించారు. రురల్‌ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖకు రూ. 1.77 లక్షల కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో హాం అఫైర్స్‌ శాఖకు కేంద్రం రూ. 2.03 కోట్లను కేటాయించింది. అలాగే కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌కు ఈసారి రూ. 1.68 లక్షల కోట్లను కేటాయించారు. రురల్‌ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖకు రూ. 1.77 లక్షల కోట్లు కేటాయించారు.

3 / 5
ఇక వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1.27 లక్షల కోట్లను కేటాయించారు. అలాగే మినిస్టిరీ ఆఫ్‌ కమ్యూనికేషన్‌కోసం ఈ ఏడాది రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించారు.

ఇక వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1.27 లక్షల కోట్లను కేటాయించారు. అలాగే మినిస్టిరీ ఆఫ్‌ కమ్యూనికేషన్‌కోసం ఈ ఏడాది రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించారు.

4 / 5
బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారుతుందన్నారు. ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమని ఇస్తామని, వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యమని తెలిపారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారుతుందన్నారు. ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమని ఇస్తామని, వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యమని తెలిపారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?